Thursday, August 16, 2018

Problems of single teacher's


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న single teachers school's పరిస్థితి ని తెల్పుతూ ప్రముఖ దినపత్రిక ఈనాడు లో ప్రచురించిన కధనం.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ లో ఒక సమస్య అయిన ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయుల తో 1  నుండి  5 తరగతుల అన్ని విషయాలు lesson plan ప్రకారం బోదించవలసి ఉంటుంది. 
ఒకే ఒక్క ఉపాధ్యాయుడు అన్ని తరగతుల విద్యార్థులు కు అన్ని పాఠాలు lesson plans ప్రకారంగా బోధించడం సాధ్యపడదు. 
ఏదో విధంగా పాఠాలు బోధించే పరిస్థితి నెలకొంది. అందరి విద్యార్థు లను నియంత్రణ చేస్తూ అర్ధ వంత మైన  బోధన వ్యక్తి గతంగా అందిస్తూ విద్యార్ది అభివృద్ధి కి దోహదపడతారు.
 5 గురు  ఉపాధ్యాయులు  చేయాల్సిన బాధ్యత ఒక్క ఉపాధ్యాయుడు నిర్వహిస్తూ పాఠశాల మనుగడ కాపాడ వలసిన పరిస్థితి నెలకొంది. 
 ప్రభుత్వం వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కొన్ని కారణాలు చూపి సగానికి పైగా పాఠశాల లు మూసివేశారు.
 ఆ గ్రామంలో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి విద్య అభ్యసిస్తూన్నారు. దీని ప్రభావంతో పేద విద్యార్థులు  ప్రభుత్వ ఉచిత విద్య కు దూరమైనారు. అనేక ఉపాధ్యాయు posts తగ్గుదల కు కారణమైంది. 
*5